Exclusive

Publication

Byline

ఆ తేదీలోపు 1.17 కోట్ల మంది రేషన్ కార్డుల తొలగింపునకు చర్యలు.. అనర్హుల కేటగిరీలో మీరు ఉన్నారా?

नई दिल्ली।, ఆగస్టు 20 -- ఉచిత ఆహార ధాన్యాల పథకం లబ్ధి పొందేందుకు అనర్హులైన రేషన్ కార్డుదారులను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా గుర్తించింది. వీరిలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, నాలుగు చక్రాల వాహన యజమానుల... Read More


30 రోజులకు పైగా కస్టడీలో ఉంటే పీఎం, సీఎం, మినిస్టర్స్‌ను తొలగించేలా కీలక బిల్లు!

భారతదేశం, ఆగస్టు 20 -- తీవ్రమైన నేరారోపణలపై అరెస్టు అయిన ప్రజాప్రతినిధులను పదవుల నుండి తొలగించేలా చూసే బిల్లును బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రతిపాదిత చట్టం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రు... Read More


రూ.5,800 కోట్లతో అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ.. ఇక పోస్ట్‌మెన్ నేరుగా మీ దగ్గరకే వచ్చేస్తాడు!

భారతదేశం, ఆగస్టు 20 -- రూ. 5800 కోట్ల వ్యయంతో అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ(ఏపీటీ) వ్యవస్థను ఆవిష్కరించింది పోస్టల్ శాఖ. భారతీయ పోస్టల్ సర్వీస్‌కు ఒక పెద్ద అప్‌గ్రేడ్‌ను ఇస్తుంది. కేంద్ర కమ్యూనికేషన్... Read More


కస్టమర్లకు ఎయిర్‌టెల్ షాక్.. ఈరోజు నుంచి ఈ చౌకైన రూ.249 రీఛార్జ్ ప్లాన్ క్లోజ్!

భారతదేశం, ఆగస్టు 20 -- టెలికాం పరిశ్రమలో మరో షాక్ తగిలింది. అతిపెద్ద కస్టమర్ బేస్ ఉన్న ఎయిర్‌టెల్ తన వినియోగదారలకు షాక్ ఇచ్చింది. ఇకపై చౌక ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉండదు. జియో తరువాత, ఇప... Read More


5 నెలల శిశువుకు విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్!

భారతదేశం, ఆగస్టు 20 -- విజయవాడలో కేవలం 5 నెలల పసికందుకు విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడికి ఈ అరుదైన ఆపరేషన్ సాధ్యమైంది. గడిచిన మూడేళ్ళలో ఈ ప్రోగ్రామ్ ద్వారా... Read More


వాట్సాప్ అమేజింగ్ ఫీచర్.. ఇకపై మీటింగ్స్, కాల్స్ ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు!

భారతదేశం, ఆగస్టు 18 -- వాట్సాప్ షెడ్యూల్ కాల్స్ అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది వినియోగదారులు వ్యక్తిగత(వన్-ఆన్-వన్) కాల్స్ లేదా గ్రూప్ కాల్స్ అయినా గంటలు లేదా రోజుల ముందుగా షెడ్యూల్ చేయడానికి ... Read More


ప్రధానిని కలిసిన శుభాన్షు శుక్లా.. మోదీకి స్పెషల్ గిఫ్ట్.. మిషన్ గురించి చాలాసేపు చర్చ!

భారతదేశం, ఆగస్టు 18 -- అంతరిక్ష చరిత్రాత్మక యాత్రను ముగించుకుని తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కలిశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని(ఐఎస్ఎస్) సందర్శించ... Read More


వోల్వో నుంచి వస్తున్న స్టైలిష్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 480 కి.మీ.. లాంచ్, డెలివరీ ఎప్పుడు?

భారతదేశం, ఆగస్టు 18 -- ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజు పెరుగుతుంది. ఇప్పుడు వోల్వో కార్స్ ఇండియా తన కొత్త కాంపాక్ట్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్ 30ను విడుదల చేయబోతోంది. ఈ ఎస్‌యూవీ వోల్వో... Read More


10 నిమిషాల్లో భూమిని కొనుగోలు చేయవచ్చు.. రియల్ ఎస్టేట్‌ రంగంలోకి కొత్త కాన్సెప్ట్‌తో జెప్టో!

భారతదేశం, ఆగస్టు 18 -- భూమి లేదా ప్లాట్ కొనడం చాలా బిజీ ప్రక్రియ, చాలా నెలలు పడుతుంది. కానీ ఇప్పుడు మీరు కేవలం 10 నిమిషాల్లో భూమిని కొనుగోలు చేయవచ్చు. అవును మీరు విన్నది నిజమే. వాస్తవానికి క్విక్ కామర... Read More


గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతే వాహనదారులు రూ.150 టోల్ ఎందుకు చెల్లించాలి : సుప్రీంకోర్టు

భారతదేశం, ఆగస్టు 18 -- కేరళలోని త్రిస్సూర్‌లో 65 కిలోమీటర్ల హైవేను కవర్ చేయడానికి 12 గంటల సమయం తీసుకుంటే వాహనదారుడు రూ.150 టోల్ చెల్లించాలని ఎందుకు అడగాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ... Read More